పదినెలల తర్వాత 28అక్టోబర్ 25న కేంద్ర మంత్రివర్గం 8వ వేతన యంత్రాంగ సూచన నిబంధనలను నిర్ణయించింది. 16 జనవరి 25న కేంద్ర మంత్రివర్గం వేతన కమిటీని ప్రకటించింది. కాని సభ్యులను నియమించ లేదు. సూచన నిబంధనలను నిర్ణయించలేదు. ఈపనికి పదినెలలెందుకో దేవపుత్రులకే తెలుసు. కేవలం వేతన యంత్రాంగ ప్రకటన ఎందుకో ఏలినవారికే ఎరుక. 8వ వేతన యంత్రాంగ తాత్కాలిక సంస్థ అధ్యక్షురాలిగా న్యాయమూర్తి రంజన ప్రకాశ్ దేసాయి, పాక్షిక సమయ సభ్యులుగా పులక్ ఘోష్, సభ్యకార్యదర్శిగా పంకజ్ […]
The post 8వ కేంద్ర వేతన నిబంధనల వెనుక… appeared first on Navatelangana.
Leave A Comment