• Login / Register
  • Site Logo

    56 శాతం టికెట్లను కేటాయించాలి

    Rss వార్తలు

    మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, మీనాక్షి నటరాజన్‌తో బీసీ జేఏసీ నేతల భేటీ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో బీసీలకు 56 శాతం టికెట్లు కేటాయించాలని బీసీ జేఏసీ నేతలు కోరారు. ఈ మేరకు గురవారం వారు ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ తో బీసీ జేఏసీ చైర్మెన్‌ జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ నేతృత్వంలో నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు వినతిపత్రం సమర్పించారు. అనంతరం బీసీ […]

    The post 56 శాతం టికెట్లను కేటాయించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment