టీజీఎంసీ వైస్ చైర్మెన్ డాక్టర్ శ్రీనివాస్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్రాష్ట్రవ్యాప్తంగా 550 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసినట్టు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) వైస్ చైర్మెన్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత లేకుండా యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్, గర్భవిచ్చిత్తి మందులను తప్పుగా వాడుతుండటంతో కిడ్నీలు, లివర్, హార్మోన్ వ్యవస్థకు నష్టం కలుగుతోందని తెలిపారు.దీంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదం లో పడుతోందని […]
The post 550 మంది నకిలీ వైద్యులపై కేసులు appeared first on Navatelangana.
Leave A Comment