• Login / Register
  • Site Logo

    40 రోజులుగా పశు వైద్యశాలకు తాళం.!

    Rss వార్తలు

    ఇబ్బందుల్లో జీవాల పెంపకం దారులునవతెలంగాణ – మల్హర్ రావుమండలంలోని వళ్లెంకుంట గ్రామంలో ఉన్న గ్రామీణ పశు వైద్యశాలకు తాళం వేసు 40 రోజులు గడుస్తున్నా తెరవకపోవడంతో జీవాలకు వైద్యం చేయికచడానికి పశువుల పెంపకం దారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అసలే ఎముకలు కొరికే చలికాలం కావడంతో ఈ సీజన్లో జీవాలకు ఎక్కువగా సీజనల్ వ్యాధులు సోకె ప్రమాదం ఉందని వాపోతున్నారు. ఈ ఉప కేంద్రంలో విధులు నిర్వహించే పశు వైద్య సిబ్బంది 40 రోజుల క్రితం బదిలీపై వెళ్లినట్లుగా […]

    The post 40 రోజులుగా పశు వైద్యశాలకు తాళం.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment