అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్లో చేర్చేందుకు బార్ కౌన్సిల్ నిర్ణయం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్న్యాయవాదుల సంక్షేమ నిధి ద్వారా ప్రయోజనం పొందేందుకు వీలుగా 35 ఏండ్ల పైబడి 65 ఏండ్ల వరకు ఉన్న న్యాయవాదుల కోసం స్టేట్ బార్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుంది. అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్లో చేరడానికి ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అక్టోబరు 18న బార్ కౌన్సిల్ సమావేశం తీర్మానం చేసినట్టు బార్ కౌన్సిల్ చైర్మెన్ నరసింహారెడ్డి ఒక […]
The post 35 నుంచి 65 ఏండ్ల లాయర్లకు అవకాశం appeared first on Navatelangana.
Leave A Comment