మోంథా తుఫానుతో నష్టపోయిన మండల రైతులువివరాలు సేకరించిన వ్యవసాయ అధికారులునవతెలంగాణ – మల్హర్ రావుమోంథా తుపానుతో మండలంలో 33 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు మండల వ్యవసాయ శాఖ నిర్ధారించింది.గత వారం కింద ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. కానీ చెరువులు, కుంటలు నిండేలా సమృద్ధి వానలు కురవలేదు.మండలంలో కేవలం ఎడ్లపల్లి బొగ్గుల వాగు ప్రాజెక్టు,కాపురం చెరువు చెరువులోకి కొద్దిపాటి వరద నీరు మినహా ఆయా గ్రామాల్లో జల వనరులు స్వల్పంగానే నిండాయి. పత్తి, వరి చేలల్లో […]
The post 33 ఎకరాల్లో పంట నష్టం.! appeared first on Navatelangana.
Leave A Comment