కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ విడుదల నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోదేశవ్యాప్తంగా జనగణనకు రంగం సిద్ధమయింది. జనాభా లెక్కల తొలిదశలో… గృహగణన కోసం ప్రశ్నావళిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ రూపొందించింది. శుక్రవారం 33 ప్రశ్నలతో గెజిట్ నోటిఫికేషన్ను శాఖ విడుదల చేసింది. ఇంటి వివరాలతో పాటు ఇంటర్నెట్, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్ల వాడకం, వాహన వినియోగం వంటి వివరాలు కూడా సేకరించాలని సూచించింది. కుటుంబంలో ఎవరెవరు ఏయే పనిచేస్తున్నారో స్పష్టమైన వివరాలు సేకరించాలని ఆదేశించింది. ఏ విధమైన మరుగుదొడ్డి ఉంది.. […]
The post 33 అంశాలతో జనగణన ప్రశ్నావళి appeared first on Navatelangana.
Leave A Comment