– NCD సమీక్షలో Dy DM & HO డా. దేవేందర్ ఆదేశాలునవతెలంగాణ – కాటారంజయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గురువారం (05-02-2026) నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ (NCD) కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాటారం, అంబటిపల్లి పీహెచ్సీలకు చెందిన ఎంఎల్హెచ్పీ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఎన్సీడీ నర్సింగ్ ఆఫీసర్లు, సూపర్వైజర్ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి Dy DM & HO డా. […]
The post 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికి బీపీ–షుగర్ పరీక్షలు తప్పనిసరి appeared first on Navatelangana.
Leave A Comment