సంఘం రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణమహాసభ పోస్టర్ ఆవిష్కరణ నవతెలంగాణ-సిటీడెస్క్తెలంగాణ మత్య్సకారులు, మత్య్సకార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభ ఈనెల 25, 26, 27 తేదీల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్టు సంఘం రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు గోరెంకల నర్సింహా, లెల్లెల బాలకృష్ణ తెలిపారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని టీపీఎస్కేలో బుధవారం రాష్ట్ర మహాసభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మహాసభ సందర్భంగా 25వ తేదీన మత్స్యకారుల […]
The post 25 నుంచి మత్య్సకార్మిక సంఘం రాష్ట్ర మహాసభ appeared first on Navatelangana.
Leave A Comment