• Login / Register
  • Site Logo

    24 గంటల్లో దొంగతనం కేసును చేదించిన పసర పోలీసులు

    Rss వార్తలు

    నవతెలంగాణ-గోవిందరావుపేట మండలంలోని పస్రా పోలీసులు 24 గంటల్లో దొంగతన కేసు ఛేదన – ముగ్గురు నిందితుల అరెస్ట్, రూ.16 లక్షల సొత్తు రికవరీ ఈనెల 08.11.2025 రాత్రి బుస్సాపూర్ గ్రామానికి చెందిన పుల్యాల రజిని  ఇంట్లో జరిగిన దొంగతనంపై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా, పస్రా ఎస్ఐ  తేదీ 9.11.2025 న క్రైమ్ నంబర్ 249/2025 U/s 331(4), 305(a) బి ఎన్ ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు గ్రేవ్ నేచర్ కావడంతో, దానిని వెంటనే సీఐ […]

    The post 24 గంటల్లో దొంగతనం కేసును చేదించిన పసర పోలీసులు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment