వెల్లడించిన ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి ఏవీ కాలేజీలో పోస్టర్ ఆవిష్కరణనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తెలంగాణ సాహితి దశాబ్ది ఉత్సవాలు ఈ నెల 21, 22 తేదీల్లో హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహితీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి తెలిపారు. సోమవారం ఏవీ కాలేజీలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సీహెచ్ రాజలింగం, నవతెలంగాణ పత్రికా సంపాదకులు ఆర్.రమేశ్లతో కలిసి దశాబ్ది ఉత్సవాల పోస్టర్ను ఆనందాచారి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాహితి పదేండ్లుగా రాష్ట్ర […]
The post 21, 22 తేదీల్లో ‘తెలంగాణ సాహితి’ దశాబ్ది ఉత్సవాలు appeared first on Navatelangana.
Leave A Comment