సీఎస్ను కలిసిన ఇస్టా ప్రతినిధుల బృందంనవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్తెలంగాణ 2047 నాటికి ప్రపంచ విత్తన కేంద్రంగా మారబోతున్నదని ఇస్టా ప్రతినిధుల బృందం నొక్కి చెప్పింది. గురువారం హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో అంతర్జాతీయ విత్తన పరీక్షా సంస్థ (ఇస్టా) ప్రతినిధుల బృందం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును కలిసింది. విత్తన నాణ్యత హామీ, విత్తనాలకు సంబంధించిన ఇతర సమస్యలపై చర్చించారు. ఇస్టా ఎగ్జిక్యూటివ్ సమావేశం హైదరాబాద్లో జరుగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే ఇస్టా సెక్రెటరియేట్ […]
The post 2047 నాటికి ప్రపంచ విత్తన కేంద్రంగా తెలంగాణ : ఇస్టా appeared first on Navatelangana.
Leave A Comment