జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవాల్సిందే..అభివృద్ధి జరగాల్సిందే కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ గుజరాత్ గులాంలురాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా స్పందించట్లేదు బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోయిన పార్టీ బీజేపీకి జవసత్వాలు అందించాలని తాపత్రయం2029లో జమిలీ ఎన్నికలు మీట్ ది ప్రెస్లో సీఎం రేవంత్రెడ్డి స్పష్టీకరణ రాష్ట్రంలో 2034 వరకు కాంగ్రెస్పార్టీనే అధికారంలో ఉంటుందనీ, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్లో తమ పార్టీ అభ్యర్థి గెలవాల్సిందే… అభివృద్ధి కొనసాగాల్సిందేనని స్పష్టం చేశారు.దేశంలో 2029లో జమిలీ ఎన్నికలు వస్తాయన్నారు. దానికోసం […]
The post 2034 వరకు మాదే అధికారం appeared first on Navatelangana.
Leave A Comment