”రాజు వెడలె రవితేజము లలరగ” అని నాటకాల్లో చెప్పే స్తోత్ర పథబందకం కన్నా అత్యంత పొగడ్తలతో, అభూత కల్పనలతో, వాస్తవాలను మరుగుపరిచే విధంగా దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జనవరి 29న పార్లమెంట్లో 2025-26 ”ఎకనామిక్ సర్వే” నివేదికను ప్రవేశపెట్టారు. అందులో ఆరవ అధ్యాయంలో వ్యవసాయ రంగం సమీక్ష వివరించబడింది. వ్యవసాయ రంగం వృద్ధిరేటు 2024-25లో 4.6శాతానికి పెరిగినట్లు ఆహార ధాన్యాల ఉత్పత్తి 35.77 కోట్ల టన్నులకు చేరుకున్నట్లు ప్రకటించారు. వాస్తవానికి 2022-23లో వ్యవసాయ రంగ […]
The post 2025-26 ”ఎకనామిక్ సర్వే”-అభూత కల్పనల వ్యవసాయ రంగం appeared first on Navatelangana.
Leave A Comment