• Login / Register
  • Site Logo

    17న ఛలో ఇందిరా పార్క్

    Rss వార్తలు

    నవతెలంగాణ – జోగులాంబ గద్వాలపెన్షనర్ల సమస్యల పరిష్కారానికై 17న చలో ఇందిరాపార్క్ కార్యక్రమం చేపట్టినట్లు పెన్షనర్ల సంఘం తెలిపారు. ఐదు పెండింగ్ డిఏలు, మెడికల్ బిల్లులు, 2024 మార్చి నుండి రిటైర్ అయిన వారికి జిపిఎఫ్ రావలసిన బెనిఫిట్స్ ఇవ్వలేదన్నారు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ అధికారంలోకి వస్తే  చేస్తామన్నారు. రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు పెన్షన్ బెనిఫిట్స్, జిపిఎఫ్ కు సంబంధించిన దాచుకున్న డబ్బులు, సమస్యలన్నీ పెండింగ్లో […]

    The post 17న ఛలో ఇందిరా పార్క్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment