నవతెలంగాణ – జుక్కల్ 16వ విడత సామాజిక దానికి బృందం మరియు గ్రామపంచాయతీ కార్యదర్శులతో జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మరియు ఎంపీవో రాము, ఏపీవో తులసిరాం ఈసీ స్వామి దాస్, ఫీల్డ్ అసిస్టెంట్, మేట్లు, సి ఓ లు, గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలోని 30 గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహించిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన 2025 -26 సంవత్సరానికి […]
The post 16వ విడత సామాజిక తనిఖీ బృందం, జీపీ కార్యదర్శులతో సమావేశం.. appeared first on Navatelangana.
Leave A Comment