నవతెలంగాణ – ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవ అవగాహన ర్యాలీని సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా విచ్చేసి ప్రారంభించినారు. అంబెడ్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండల కేంద్రంలో..ఆలూర్ మండల కేంద్రంలో 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆలూర్ తహసీల్దార్ రమేష్ ఆదేశాలతో నా భరత్ – నా ఓటు నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీ […]
The post 16వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా ర్యాలీ appeared first on Navatelangana.
Leave A Comment