• Login / Register
  • Site Logo

    1500 మందికి పైగా పర్యాటకులను రక్షించిన నేపాల్ ఆర్మీ

    Rss వార్తలు

    ఖాట్మాండు : భారీ హిమపాతం కారణంగా మనాంగ్‌లో చిక్కుకుపోయిన 1500మందికి పైగా పర్యాటకులను రక్షించినట్లు నేపాల్‌ భద్రతా దళం పేర్కొంది. 4,919 మీటర్ల ఎత్తులో టిలిచో సరస్సువైపు ట్రెక్కింగ్‌కి వెళుతున్న పర్యాటకులు.. అననుకూల వాతావరణంతో బేస్‌ క్యాంప్‌ చేరుకునేందుకు వెనుతిరిగినట్లు నేపాల్‌ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. మనాంగ్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో 200మందికి పైగా విదేశీ పర్యాటకులు సహా సుమారు 1500 మంది చిక్కుకుపోయారని, న్యూబైరవిడల్‌ గుల్మ్‌ నుండి మోహరించిన సహాయక బృందం, నేపాల్‌ పోలీసులు,స్థానికుల […]

    The post 1500 మందికి పైగా పర్యాటకులను రక్షించిన నేపాల్‌ ఆర్మీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment