ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వెల్లడిచెన్నయ్ : కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించినప్పుడు వారి బ్యాంక్ ఖాతాలోని నగదును పొందే ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డెత్క్లెయిమ్ సెటిల్మెంట్ కోసం వారసులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తెచ్చింది. రూ.15 లక్షల వరకు నగదు సెటిల్మెంట్కు ఎటువంటి మూడో వ్యక్తి ష్యూరిటీ అవసరం లేదని, దరఖాస్తు చేసిన 15 రోజుల వ్యవధిలోనే […]
The post 15 రోజుల్లోనే డెత్క్లెయిమ్ చెల్లింపు appeared first on Navatelangana.
Leave A Comment