ఎగిరిపడేవారి తోకలు కట్ చేస్తా.. : రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నవతెలంగాణ-సిటీబ్యూరోఈ నెల 14వ తేదీ తర్వాత తెలంగాణలో కొత్త తుఫాను రాబోతుందని, కొంతమంది ఆకు రౌడీలు, గుండాలు.. పోలీసులు ఎక్కువ చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 500 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుందని, ఒక్కొక్కరి పేరు రాసి పెట్టుకుని ఎవడెవడు ఎగిరి పడుతున్నాడో.. వాడి తోక కట్ చేస్తా.. అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్రెడ్డి తాత దిగొచ్చినా […]
The post 14 తర్వాత తెలంగాణలో కొత్త తుఫాన్ appeared first on Navatelangana.
Leave A Comment