• Login / Register
  • Site Logo

    12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి

    Rss వార్తలు

    ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ..నాలుగు లేబర్‌ కోడ్‌ల రద్దు కోసం సమ్మె : సీఐటీయూ ఉపాధ్యక్షులు ఎస్‌. వీరయ్య పిలుపు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ రంగ సంస్థలు బలహీనపడుతున్నాయని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్‌ వీరయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 12న జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం […]

    The post 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment