• Login / Register
  • Site Logo

    10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ విద్యార్ధి దశలో పదవ తరగతి అనేది మొదటి మెట్టు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలోని బీచ్మహళ్ల జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మొత్తం ఎంత మంది ఉన్నారని అడిగి తెలుసుకొని అందులో పదవ తరగతి చదివే విద్యార్థులు ఎంతమంది ఉన్నారు […]

    The post 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment