ఆధునిక టెక్నాలజీతో దూసుకుపోతున్న చైనాశాస్త్ర-సాంకేతిక పురోగతి వాటా 64శాతం దాటింది : చైనా వ్యవసాయ శాఖ బీజింగ్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించు కోవటంలో చైనా ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పుడు దానిని వ్యవసాయంలోనూ మరింత ప్రభావవంతంగా ఉపయోగిస్తున్నది. 2025లో చైనా వ్యవసాయ ఆధునీకరణ గణనీయంగా వేగం పుంజుకున్నది. వ్యవసాయ ఉత్పత్తిలో శాస్త్ర-సాంకేతిక పురోగతి వాటా 64 శాతం దాటింది. చైనా వ్యవసాయ, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉప మంత్రి జాంగ్ జింగ్వాంగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. […]
The post ‘స్మార్ట్’గా సేద్యం appeared first on Navatelangana.
Leave A Comment