కేరళలో 16.54లక్షలకుపైగా ఓట్ల తొలగింపు తిరువనంతపురం : కేరళపై ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్) ప్రభావం భారీగా పడింది. సుమారు 16.54 లక్షలకుపైగా ఓటర్లను తొలగించినట్టు సీపీఐ(ఎం) ప్రతినిధి ఎం.వి.జయరాజన్ తెలిపారు. అయితే ఓట్ల తొలగింపుపై అధికారికంగా సమాచారం రావాల్సి వుంది. కేరళలో సర్ తుది జాబితా శనివారం అధికారికంగా ప్రచురించబడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రధన్ యు. కేల్కర్ తెలిపారు. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో 2.69 కోట్లకుపైగా ఓటర్లు ఉన్నారు. […]
The post ‘సర్’ ఎఫెక్ట్ appeared first on Navatelangana.
Leave A Comment