– ఈసీకి సుప్రీం నోటీసులున్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర పరిశీలన (సర్)ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. ఈ పిటిషన్లపై స్పందించాలని ఈసీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. అక్టోబర్ 28 నుంచి 12 రాష్ట్రాల్లో రెండో దశ సర్ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) […]
The post ‘సర్’పై పిటిషన్లు appeared first on Navatelangana.
Leave A Comment