– అసలు అది నెయ్యేకాదు– ఎజిని పిలిపించి తదుపరి కార్యాచరణపై చర్చ– దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం : ఏపీమంత్రులు పయ్యావుల, కొలుసు, నాదెండ్ల, సత్యకుమార్అమరావతి : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని, సిబిఐ ఇచ్చిన నివేదిక, సిఐబి సమర్పించిన ఛార్జిషీటు, ప్రభుత్వానికి ఇచ్చిన వివరణను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునేందుకు పరిపాలనా కమిటీని వేస్తున్నట్లు మంత్రులు పయ్యావుల కేశవ్, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం […]
The post ‘లడ్డు’పై మరో కమిటీ appeared first on Navatelangana.
Leave A Comment