సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, న్యాయం అందిస్తాం‘ఎక్స్’లో మల్లికార్జున ఖర్గేనవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోతెలంగాణ ప్రజలకు సామాజిక సంక్షేమం, ఆర్థిక సాధికారత, ప్రతి పౌరుడికి న్యాయం అందించాలన్న ధృఢ సంకల్పం తమకు ఉందని ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రతి పౌరుడి ఆకాంక్షలను నెరవేర్చుతూ, సమగ్ర, సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి […]
The post ‘ప్రజా తెలంగాణ’లక్ష్యం కోసం కార్యచరణ appeared first on Navatelangana.
Leave A Comment