రాష్ట్రంలో మరో రసవత్తర ఘట్టానికి తెరలేచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిర్యాలగూడలో నిర్వహించిన బహిరంగ సభతో మున్సి’పోల్స్’ వార్ హీటెక్కింది. అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంది. కేంద్రంలోని బీజేపీ సైతం ‘ఏదో ఒకటి చేసి…’ తెలంగాణ పురపోరులో తన సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీబ్ సైతం రంగంలోకి దిగారు. జనసేనాధిపతి పవన్కళ్యాణ్ను కూడా ఇందుకోసం వినియోగించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఆయన కూడా […]
The post ‘పుర’ పోరు కీలకం… appeared first on Navatelangana.
Leave A Comment