– పురుగుల మందుతో రైతుల ధర్నా – 300 ఎకరాల వరిపంటను కాపాడాలని డిమాండ్నవతెలంగాణ-చేగుంటకొండపోచమ్మ కాల్వల ద్వారా వస్తున్న నీళ్లను గొలుసుకట్టు చెరువుకు వదలాలని వెంకటాపూర్ రైతులు పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. మెదక్ జిల్లా చేగుంట మండలం పులిమామిడి చౌరస్తా గజ్వేల్, రామయంపేట్ వెళ్లే మార్గం రోడ్డుపై రైతులు కూర్చొని నీళ్లు చెరువుకు రాకుంటే ఆత్మహత్యకు పాల్పడతామంటూ భీష్మించుకు కూర్చున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. మూడేండ్లుగా పంటకు నీళ్లు లేక […]
The post ‘కొండపోచమ్మ’ నీటిని విడుదల చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment