– ఇప్పటికీ ఎఫ్ఐఆర్ నమోదు కాలే ొ కేసీఆర్కు బీజేపీ మద్దతు– కారు ఢిల్లీకి చేరగానే కమలంగా మారుతోంది : జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డిహైదరాబాద్ : ”కాళేశ్వరం ఏటీఎం అని మోడీ, అమిత్షాలు అన్నారు.. దొంగను పట్టుకోవాలని ఈ కేసును సీబీఐ విచారణకు ఇచ్చాను. మూడు నెలలవుతోంది.. ఇప్పటి వరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.. కేసీఆర్కు బీజేపీ మద్దతు ఇస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ కోసం గవర్నర్ అనుమతి […]
The post ‘కాళేశ్వరం’పై సీబీఐ సైలెంట్ appeared first on Navatelangana.
Leave A Comment