• Login / Register
  • Site Logo

    ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ రిలీజ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా, ఈషా రెబ్బ హీరోయిన్‌గా నటించిన ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ ‘ఓం శాంతి శాంతి శాంతిః’. ఈ చిత్ర ట్రైలర్‌ను తాజాగా విడుదల చేయగా, నేటివిటీ, ఎటకారాలు, రిలేషన్‌షిప్ డ్రామాతో నిండిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి స్పందన తెచ్చుకుంటోంది. ట్రైలర్‌ను […]

    The post ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ట్రైలర్ రిలీజ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment