నవతెలంగాణ-హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్లో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజ్ దేశంలోనే అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న డ్యామ్ల జాబితాలో చేరింది. లోక్సభలో దేశవ్యాప్తంగా డ్యామ్ల సేఫ్టీపై అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా కేటగిరీ–1లో గుర్తించిన మూడు డ్యామ్లలో తెలంగాణలోని మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి కాగా.. మిగతావి ఉత్తరప్రదేశ్లోని లోయర్ ఖజూరి డ్యామ్, జార్ఖండ్లోని బోకారో బ్యారేజ్లు ఉన్నాయని స్పష్టం కేంద్రమంత్రి స్పష్టం చేశారు. […]
The post ‘అత్యంత ప్రమాదకరంగా మేడిగడ్డ బ్యారేజ్’ appeared first on Navatelangana.
Leave A Comment