నవతెలంగాణ – హైదరాబాద్: నగరంలోని జేఎన్టీయూ వంతెనపై ఆదివారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి మొదట డివైడర్ను, ఆ తర్వాత ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు నడుపుతున్నది సూడాన్ దేశానికి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. ఈ ఉదయం 7.50 గంటల సమయంలో రైతుబజార్ దాటిన తర్వాత ఓ కారు జేఎన్టీయూ ఫ్లైఓవర్పైకి వేగంగా దూసుకొచ్చింది. మితిమీరిన వేగంతో అదుపుతప్పిన ఆ కారు, […]
The post హైదరాబాద్ జేఎన్టీయూ వంతెనపై కారు బీభత్సం.. appeared first on Navatelangana.
Leave A Comment