నవతెలంగాణ – హైదరాబాద్ : ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో భాగంగా ప్యారడైజ్ జంక్షన్ వద్ద 800 మి.మీ డయా ఎంఎస్ పైప్లైన్ విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపట్టనుంది. ఈ క్రమంలో మారేడ్పల్లి నుంచి కంట్రోల్ రూమ్ వరకు ఎంఎస్ పైప్లైన్ను స్పోర్ట్స్ గ్రౌండ్, లీ-రాయల్ జంక్షన్, బాలంరాయి వద్ద అనుసంధానం చేసే పనులు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 28 ఉదయం 6 గంటల వరకు 18 గంటల పాటు కొనసాగనున్నాయి. ఈ సమయంలో […]
The post హైదరాబాద్లోని ఈ ప్రాంతాల్లో నీళ్లు బంద్ appeared first on Navatelangana.
Leave A Comment