• Login / Register
  • Site Logo

    హైదరాబాద్కు 3 పాయింట్లు

    Rss వార్తలు

    రాజస్తాన్‌తో రంజీ మ్యాచ్‌ డ్రానవతెలంగాణ-హైదరాబాద్‌ : రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌-డిలో హైదరాబాద్‌ ముచ్చటగా మూడో మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. ఉప్పల్‌ స్టేడియంలో నాలుగు రోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో ఆతిథ్య హైదరాబాద్‌ 3 పాయింట్లు దక్కించుకోగా.. రాజస్తాన్‌ ఓ పాయింట్‌ సాధించింది. 340 పరుగుల లక్ష్యంతో మంగళవారం ఉదయం బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్తాన్‌.. 57 ఓవర్లలో 207/3 పరుగులు చేసింది. సచిన్‌ యాదవ్‌ (44, 57 బంతుల్లో 5 ఫోర్లు, 1 […]

    The post హైదరాబాద్‌కు 3 పాయింట్లు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment