సాంకేతిక సమస్యలతో సతమతం పిల్లలు తినకున్నా గుడ్డుకు బిల్లు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్)కు సంబంధించి ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎం) యాప్ కష్టాలను ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ ఉదయం పది గంటల్లోపు యాప్లో విద్యార్థుల వివరాలను పొందుపర్చాలి. నిబంధనలను పాటించకుంటే చర్యలుంటాయని అధికారులు భయాందోళనలకు గురిచేస్తున్నారు. కొన్ని సార్లు సాంకేతిక సమస్యలు, యాప్ సర్వర్ ఇబ్బందుల వల్ల పనిచేయని కారణంగా వివరాలు నమోదు చేయకుంటే ఆ రోజుకు సంబంధించిన బిల్లు మళ్లీ చేయడానికి వీలు కాదు. […]
The post హెచ్ఎంలకు యాప్ కష్టాలు appeared first on Navatelangana.
Leave A Comment