• Login / Register
  • Site Logo

    హసీనాకు మరణశిక్షతో భగ్గుమన్న బంగ్లాదేశ్.. ఇద్దరు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: బంగ్లాదేశ్‌ లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్‌ హసీనాకు బంగ్లా ప్రత్యేక ట్రిబ్యునల్‌ మరణశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో బంగ్లాలో అల్లర్లు చెలరేగాయి. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హసీనా మద్దతుదారులు, అవామీ లీగ్‌ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. వారి ఆందోళనలతో బంగ్లాలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అవామీలీగ్‌ పార్టీ రెండు […]

    The post హసీనాకు మరణశిక్షతో భగ్గుమన్న బంగ్లాదేశ్‌.. ఇద్దరు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment