• Login / Register
  • Site Logo

    హర్యానాలో 25లక్షల ఓట్ చోరీ

    Rss వార్తలు

    లేదంటే మేమే గెలిచే వాళ్లం : రాహుల్‌గాంధీ2024 – ఓట్‌ చోరీపై రాహుల్‌ గాంధీ మీడియా సమావేశంహైడ్రోజన్‌ బాంబు అంటూ హెచ్‌ ఫైల్స్‌ బహిర్గతం న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీ జరగకుంటే, 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఎన్నికల్లో నకిలీ, డూప్లికేట్‌, బల్క్‌ ఓటింగ్‌ జరగబట్టే బీజేపీ గెలిచిందని ఆరోపించారు. గతంలో ఓట్ల చోరీకి సంబంధించి హైడ్రోజన్‌ […]

    The post హర్యానాలో 25లక్షల ఓట్‌ చోరీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment