ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా మహాసభలో తుమ్మల వీరారెడ్డి నవతెలంగాణ – మిర్యాలగూడ ఆల్ హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని యాదగిరి పల్లి గ్రామంలో ఎస్ ఎన్ డి ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ నల్గొండ జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాలలో పనిచేసే హమాలీ కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని పని […]
The post హమాలీలకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment