ఏకపక్ష అరెస్టులు తగవుఇరాన్పై ఐరాస మానవ హక్కుల మండలి తీర్మానం.. వ్యతిరేకంగా ఓటేసిన భారత్ న్యూయార్క్ : ఇరాన్లో ఇటీవల జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలను అక్కడి ప్రభుత్వం అణచివేయడాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ఖండించింది. చట్టవిరుద్ధ హత్యాకాండకు స్వస్తి చెప్పాలని, బలవంతపు అపహరణలు, ఏకపక్ష అరెస్టులను ఆపేయాలని సూచించింది. ఇరాన్ చర్యలను నిరసిస్తూ ఐరాస మానవ హక్కుల మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా 25 మంది సభ్యులు ఓటేయగా 14 మంది గైర్హాజరు అయ్యారు. […]
The post హత్యాకాండకు స్వస్తి చెప్పండి appeared first on Navatelangana.
Leave A Comment