భారత్, సౌదీ అరేబియాల మధ్య ఒప్పందం రియాద్ : భారత్, సౌదీ అరేబియాల మధ్య జిద్దాలో 2026 కోసం ద్వైపాక్షిక హజ్ ఒప్పందం జరిగింది. ఈ హజ్ కోటా కింద భారత్ నుంచి 175,025 మంది యాత్రికుల సంఖ్యను నిర్ధారించారు. సౌదీఅరేబియాకు అధికారిక పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి కిరణ్ రిజిజు సౌదీ హజ్ , ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియా తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. భారతీయ యాత్రికుల సంక్షేమం, సౌకర్యాన్ని నిర్ధారించడానికి […]
The post హజ్ యాత్రకు 1.75 లక్షల మంది appeared first on Navatelangana.
Leave A Comment