ప్రదర్శనకు వేలాదిగా తరలొచ్చిన మహిళలుర్యాలీ అగ్రభాగంలో మరియం ధావలే, పి.కె. శ్రీమతి టీచర్, మల్లు లక్ష్మి, అరుణజ్యోతి, తదితరులుహక్కుల కోసం పోరాటాలే మార్గమని పిలుపుఆకట్టుకున్న కోలాట ప్రదర్శన, ఆడిపాడిన అగ్రనేతలుమల్లు స్వరాజ్యం స్వగ్రామం నుంచి బోనాలు తీసుకొచ్చిన మహిళలు ఎస్వీకే నుంచి నారాయణగూడ మీదుగా బస్భవన్ గ్రౌండ్ వరకు ర్యాలీ నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్హక్కుల కోసం నినదిస్తూ…మనువాదంపై పోరు సల్పుతూ…తమకు సాధికారత కావాలంటూ మహిళా లోకం గర్జించింది. ఐద్వా ఆధ్వర్యంలో దండుగా కదిలి నినాదాల ద్వారా మోడీ సర్కారుకు […]
The post హక్కుల కోసం నినదిస్తూ… మనువాదంపై పోరు సల్పుతూ కదం తొక్కిన ఐద్వా దండు appeared first on Navatelangana.
Leave A Comment