• Login / Register
  • Site Logo

    స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో రైతులకు తీవ్ర నష్టం

    Rss వార్తలు

    బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ గ్రామాల్లో ప్రచారం చేస్తాం 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను రైతులు జయప్రదం చేయాలి : పోస్టర్‌ ఆవిష్కరణలో ఎస్‌కేఎం రాష్ట్ర కన్వీనర్లు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలతో మన దేశ రైతులు తీవ్రంగా నష్టపోతారనీ, దీని వెనుక వ్యవసాయాన్ని పూర్తిగా కార్పొరేటీకరణ చేసే కుట్ర దాగి ఉందని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) కన్వీనర్లు టి.సాగర్‌, పశ్యపద్మ, వి.ప్రభాకర్‌, మండల వెంకన్న, జక్కుల వెంకటయ్య, ఆర్‌.వెంకట్రాములు, బి.రాము, నాగిరెడ్డి, కాంతయ్య తెలిపారు. కేంద్రంలోని బీజేపీ […]

    The post స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో రైతులకు తీవ్ర నష్టం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment