– ముప్పులు, సవాళ్ళను ఎదుర్కొంటూనే అవకాశాలను అందిపుచ్చుకోవాలి– పిలుపునిచ్చిన చైనా కమ్యూనిస్టు పార్టీ దిశా నిర్దేశ పత్రం– 2035కల్లా సోషలిస్టు ఆధునీకరణను సాధించడానికిక ఈ పంచవర్ణ ప్రణాళికా కాలం (2026-2030) చాలా కీలకమైనదిగా ఈ పత్రం నిర్వచించింది. అలాగే ముప్పులు, సవాళ్ళతో కూడిన అవకాశాలను అందిపుచ్చుకోవాల్సి వుంటుందని పేర్కొంది. 2035కల్లా మధ్య స్థాయి అభివృద్ది చెందిన దేశాలతో పోల్చదగ్గ తలసరి జిడిపి వుండాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. గణనీయంగా పటిష్టమైన జాతీయ శక్తి సామర్ధ్యాలు, ప్రభావాన్ని కనబరచాలన్నది […]
The post స్వావలంబనే లక్ష్యం ! appeared first on Navatelangana.
Leave A Comment