• Login / Register
  • Site Logo

    స్వచ్ఛభారత్కు సిసలైన హక్కుదారుడు సంత్ గాడ్గే మహరాజ్

    Rss వార్తలు

    భారతదేశ సామాజిక చరిత్రలో పరిశుభ్రతను కూడా ఒక ఆరాధనగా భావించి, సమానత్వాన్ని మానవత్వపు మూల సూత్రంగా ప్రజల్లో బలంగా నాటిన మహనీయుడు సంత్‌ గాడ్గే మహరాజ్‌. తన చేతిలోని మట్టిపాత్ర (గాడ్గే) పేరుతోనే గాడ్గే బాబాగా కోట్లాది హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు. 1876 ఫిబ్రవరి 23న మహారాష్ట్రలోని అమరావతి జిల్లా షేన్గావ్‌ గ్రామంలో జన్మించిన తన 29 ఏళ్ల వయసులోనే కుటుంబాన్ని వదిలి సమాజ సేవ బాట పట్టారు. మట్టిపాత్రను తలపై పెట్టుకుని భిక్షాటన చేస్తూ తిరిగారు. […]

    The post స్వచ్ఛభారత్‌కు సిసలైన హక్కుదారుడు సంత్‌ గాడ్గే మహరాజ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment