– పాలసీబజార్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ పవిత్ లౌల్ నవతెలంగాణ హైదరాబాద్: స్మార్ట్ పెట్టుబడితో అధికంగా సంపదను సృష్టించవచ్చని పాలసీబజార్ ఇన్వెస్ట్మెంట్ హెడ్ పవిత్ లౌల్ తెలిపారు. చాలా మంది భారతీయులకు పెట్టుబడులు అంటే కేవలం డబ్బు పెరగడం మాత్రమే కాదని, జీవిత లక్ష్యాలను సాధించడానికి భరోసా కల్పించడం కూడా అన్నారు. అవి రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల విద్య, భవిష్యత్తుకు భద్రత అన్నారు. ప్రతి పెట్టుబడికి ఒక దీర్ఘకాలిక స్వప్నం ఉంటుందన్నారు. ఇది షేర్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో? […]
The post స్మార్ట్ పెట్టుబడితో అధిక సంపద appeared first on Navatelangana.
Leave A Comment