నవతెలంగాణ-పెద్దవూరనల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం త్రిపురారం మండలం బాబూసాయిపేట గ్రామంలోని వైకుంఠధామానికి వెళ్లే మార్గం ముళ్ల చెట్లతో ఆటంకంగా మారింది. ఎవరైనా చనిపోతే అక్కడికి తీసుకెళదా మంటే కండ్ల కు,భుజాలకు,చాలా ప్రమాద కరంగా కంప చెట్లు పెరిగాయి.దాంతో ఏ ప్రజా ప్రతినిధులకు తెలిపిన ఎలాంటి ప్రయోజనం కలుగలేదు. వెంటనే బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డికీ గ్రామస్తులు తెలియ జేయగా వెంటనే స్పందించి కంప చెట్లు తొలగించారు. దీంతో ఆయన సాగర్ నియోజకవర్గం లో చేస్తున్న […]
The post స్మశానవాటికలో ముళ్ల చెట్లు.. పాండన్న చొరవతో పరిష్కారం appeared first on Navatelangana.
Leave A Comment