• Login / Register
  • Site Logo

    స్పాంజ్ ఐరన్ పరిశ్రమను వెంటనే ప్రారంభించాలి

    Rss వార్తలు

    – తెదేపా నాయకులు కట్రంనవతెలంగాణ – అశ్వారావుపేటభద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని  పాల్వంచలో మూతపడిన స్పాంజ్ ఐరన్ పరిశ్రమను తిరిగి పునరుద్ధరించాలని తెలుగుదేశం పార్టీ అశ్వారావుపేట నియోజక వర్గం నాయకులు కట్రం స్వామి దొర డిమాండ్ చేసారు. ఆయన బుధవారం అశ్వారావుపేట లో విలేఖర్లతో మాట్లాడారు. నాటి ముఖ్యమంత్రి దివంగత జలగం వెంగళరావు 1976 లో స్పాన్ ఐరన్ ఇండియా లిమిటెడ్ ని,కేంద్ర ప్రభుత్వం అనుసంధానంలో నిర్మించారని  1980 నుండి ఉత్పత్తి ప్రారంభించి ఎంతో మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా […]

    The post స్పాంజ్ ఐరన్ పరిశ్రమను వెంటనే ప్రారంభించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment