నవతెలంగాణ – మణుగూరు: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో అంబేద్కర్ సెంటర్ కొత్త బస్ షెల్టర్ ను నిర్మిస్తామని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్య బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలి. అని మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తో బస్టాండ్ స్థల పరిశీలన చేశారు. అనంతరం సాధారణ ప్రజలతో మమేకమై వారితో కూర్చుని టీ తాగారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పీరినాకి నవీన్ , టౌన్ అధ్యక్షులు శివ సైదులు […]
The post స్థల పరిశీలన చేసిన పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.. appeared first on Navatelangana.
Leave A Comment