• Login / Register
  • Site Logo

    స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కై తలపెట్టిన ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం

    Rss వార్తలు

    నవతెలంగాణ  – ఆర్మూర్భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజాంబాద్ జిల్లాలో పెండింగ్  స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని గురువారం  క్షత్రియ కళాశాల ను బంద్ సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ  జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి 8100 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా దీపావళి లోపు రూ.600 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు రూపాయి […]

    The post స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కై తలపెట్టిన ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment