నవతెలంగాణ – ఆర్మూర్భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజాంబాద్ జిల్లాలో పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని గురువారం క్షత్రియ కళాశాల ను బంద్ సంపూర్ణంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి 8100 కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా దీపావళి లోపు రూ.600 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు రూపాయి […]
The post స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కై తలపెట్టిన ఎస్ఎఫ్ఐ బంద్ విజయవంతం appeared first on Navatelangana.
Leave A Comment